ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ‘సిట్’ అధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం విశాఖ ఎయిర్పోర్టులో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుట్ర గుట్టు వెలుగులోకి రాకుండా ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు అధికారులను కట్టడి చేస్తున్నారని, ముందస్తు నిర్ధారణ ప్రకారం విచారణ సాగుతోందనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ఇద్దరు కీలక అధికారులు సైతం ఒకటి రెండు రోజుల క్రితం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్న తరుణంలో అసాధారణ రీతిలో సిట్ అధికారులతో చంద్రబాబు సమావేశం కావడం కేసు విచారణను ప్రభావితం చేయటమేనని పరిశీలకులు, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సిట్ అధికారులతో సీఎం సమావేశం
Published Tue, Nov 6 2018 9:15 AM
Advertisement
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement