రైతులను చంపిన బాబుకు ఓట్లు ఎందుకు వెయ్యాలి | Sakshi
Sakshi News home page

రైతులను చంపిన బాబుకు ఓట్లు ఎందుకు వెయ్యాలి

Published Sat, Nov 10 2018 6:35 PM

కరెంట్‌ అడిగితే తెలంగాణ రైతులను కాల్చి చంపిన చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఎందుకు వెయ్యాలని ఆపధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీ ఒక్కటై మీ వేలితోనే మీ కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు