చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రాజధాని రైతులు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రాజధాని రైతులు

Published Mon, Nov 25 2019 3:07 PM

 ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక పథకం ప్రకారం రాజధానిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ధ్వజమెచ్చారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున‍్నారని, రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement