పుర పథకం నిలిపివేతలో సీఎం కుట్ర: రఘువీరా | Sakshi
Sakshi News home page

పుర పథకం నిలిపివేతలో సీఎం కుట్ర: రఘువీరా

Published Sat, Oct 7 2017 7:17 AM

తంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన పుర పథకం నిలిపివేయటం వెనుక సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి ఉమామహేశ్వరరావు కుట్ర దాగి ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఆరోపించారు. పుర పథకం పనుల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం ఆయన ఇబ్రహీంపట్నం విచ్చేశారు.