Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్‌

Published Sun, May 7 2017 7:11 AM

నగరంలోని టోలీచౌకీ ఏరియా ఐఏఎస్‌ నగర్‌, బృందావన్‌ నగర్‌, ఫాతిమానగర్‌ కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement