వైఎస్సార్‌సీపీకి ఓటేశారని ఐదేళ్లుగా బహిష్కరణ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ఓటేశారని ఐదేళ్లుగా బహిష్కరణ

Published Tue, May 7 2019 7:41 PM

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత అబేంద్కర్‌ స్ఫూర్తికి నిలువునా తూట్లు పొడిచారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛను హరించారు.

Advertisement
Advertisement