వరుస కరువుల తర్వాత ఆశలు రేకెత్తించిన ఖరీఫ్.. రైతులకు మళ్లీ కష్టాలు, కన్నీళ్లే మిగిల్చింది. జూలై 31తో ఖరీఫ్ సాగు సీజన్ దాదాపు ముగిసినట్లే. (ఇక మిగిలింది లేట్ ఖరీఫే) వేరుశనగ సాగుకు పూర్తిగా అదును దాటిపోయింది. వరుణుడు ముఖం చాటేయడంతో భూములు బీళ్లుగానే మిగిలిపోయాయి. వర్షాభావంతో సాగు ఘోరంగా పడిపోయింది. అరకొరగా సాగైన పంటలు చినుకు జాడ లేక ఎండిపోతున్నాయి. కరువుసీమ రాయలసీమలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను కాపాడుకునే మార్గం కనిపించక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
కరువు తీవ్రం.. సాగు ఘోరం
Published Tue, Aug 1 2017 7:03 AM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement