టీవీ9 భారత్‌ వర్ష్‌కు ఎన్నికల సంఘం వార్నింగ్ | Sakshi
Sakshi News home page

టీవీ9 భారత్‌ వర్ష్‌కు ఎన్నికల సంఘం వార్నింగ్

Published Fri, May 10 2019 1:59 PM

టీవీ9 భారత్‌ వర్ష్‌ ఛానల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్‌ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు మాయం అయ్యాయంటూ తప్పుడు కథనాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత నిఘా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement