రీపోలింగ్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థ | Sakshi
Sakshi News home page

రీపోలింగ్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థ

Published Sun, May 5 2019 7:11 PM

 ఆంధ్రప్రదేశ్‌లో రేపు రీపోలింగ్‌ జరగనున్న కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిగినప్పుడు ఈ కేంద్రాల్లో ఒక్కోచోట ఒక్కో కానిస్టేబుల్‌ మాత్రమే బందోబస్తులో ఉన్నారు. ప్రస్తుతం రీ పోలింగ్‌ నేపథ్యంలో అవసరాన్ని బట్టి.. ఒక్కోచోట 250 నుంచి 300 మంది వరకూ సిబ్బందిని మోహరించనున్నారు. 

Advertisement
Advertisement