12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు | Sakshi
Sakshi News home page

12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు

Published Sat, May 4 2019 8:43 PM

సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా మండపేట, నెల్లూరు జిల్లా కోవూరు, సుళ్లురుపేట, నూజీవీడుల ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

Advertisement
Advertisement