చిత్తూరు జిల్లాలో ఇంజినీర్‌ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఇంజినీర్‌ దారుణ హత్య

Published Sat, Feb 10 2018 12:59 PM

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి ఇంటిని దోచుకున్నారు. మున్సిపాలిటీ ఇంజినీర్‌ రామనాధ (28)ను దుండగులు హత్య చేసి ఆయన మెడలోని చైన్ తోపాటు 4 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు

Advertisement

తప్పక చదవండి

Advertisement