వైఎస్సార్‌సీపీ చేరిన మాజీ మంత్రి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ చేరిన మాజీ మంత్రి

Published Tue, Feb 5 2019 7:56 PM

తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఖలీల్ బాషా గుడ్ బై చెప్పారు. హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఖలీల్ బాషా మంగళవారం భేటీ  అయ్యారు. కడప వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలిసి ఖలీల్ బాషా వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement