అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత మాన్హట్టన్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ సమీపంలోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పేలుడు జరిగింది. ఈ మేరకు న్యూయార్క్ మేయర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు
Published Mon, Dec 11 2017 7:12 PM
Advertisement
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement