రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం | Sakshi
Sakshi News home page

రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం

Published Thu, Jun 8 2017 12:59 PM

మధ్యప్రదేశ్‌ బుధవారం కూడా రైతుల ఆందోళనలతో అట్టుడికింది. పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. రైతుల నిరసనలు మంద్‌సౌర్‌ నుంచి దేవాస్, నీముచ్, ఉజ్జయిని, ధార్, ఖర్గోనే జిల్లాలకు కూడా పాకాయి. మిగిలిన రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement