రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం | Sakshi
Sakshi News home page

రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం

Published Mon, Sep 18 2017 7:15 AM

వారంతా పదేళ్లుగా ఆ అడవిలో నివాసం ఉంటున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు.. అడవిని వదలాలంటూ అధికారులు ఎన్నోసార్లు హుకుం జారీ చేసినా పట్టించుకోలేదు.. చివరికి శనివారం ఆ గూడెంలో అధికారగణం దిగింది.. ఒకరిద్దరు కాదు.. ఆ గూడెంలో 36 కుటుంబాలుంటే ఏకంగా 200 మంది సిబ్బంది వచ్చారు

Advertisement

తప్పక చదవండి

Advertisement