జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ధన దాహానికి అభంశుభం తెలియని చిన్నారులు బలయ్యారు. తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక రవాణా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలోని గాలివీడు మండలంలోని తలముడిపిలో జరిగింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తలముడిపి చెరువులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ల ధన దాహం.. చిన్నారుల బలి
Published Fri, Nov 23 2018 3:54 PM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement