రక్షా బంధన్ పండుగకు ముందు గుజరాత్లోని సూరత్లో ఓ స్వీట్ షాప్లో బంగారు పూతతో చేసిన డ్రై ఫ్రూట్ స్వీట్ను కిలో రూ 9000కు విక్రయిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బంగారు పూతతో చేసిన స్వీట్లకు భారీ డిమాండ్ నెలకొంది. 24 క్యారట్స్ మిఠాయి మేజిక్ పేరుతో ఉన్న ఈ షాప్లో 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో పలు వెరైటీ స్వీట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
రాఖీ స్పెషల్ : గోల్డ్ స్వీట్స్
Published Tue, Aug 21 2018 6:03 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement