గ్రూప్‌ 2 మెయిన్స్‌ వాయిదా పడదు | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ 2 మెయిన్స్‌ వాయిదా పడదు

Published Mon, May 8 2017 7:12 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించబోయే గ్రూప్‌2 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా విన్నపాలు అందుతున్నాయని, అయితే ఆ విన్నపాల్లో సహేతుక కారణం ఒక్కటీ లేదని కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement