ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. గురుగ్రాం జిల్లా సెషన్స్ కోర్టు అదనపు జడ్జి కృష్ణ కాంత్ శర్మ భార్య, కుమారుడిపై ఆయన గన్మెన్ కాల్పులు జరిపాడు. రద్దీగా ఉన్న మర్కెట్లో కాల్పులకు తెగబడిన గన్మెన్.. అనంతరం జడ్జి కుమారుడిని తనతో పాటే తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కుడున్న వారు అడ్డుకోవడంతో గన్తో సహా కారులో పారిపోయాడు. ఈ క్రమంలో సర్దార్ పోలీసు స్టేషను చేరుకున్న అతడు అక్కడున్న పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు.
జడ్జి భార్య, కుమారుడిపై గన్మెన్ కాల్పులు
Published Sat, Oct 13 2018 7:05 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement