వైఫై ఆఫ్‌ చేసిందన్న కోపంతో భార్యను... | Sakshi
Sakshi News home page

వైఫై ఆఫ్‌ చేసిందన్న కోపంతో భార్యను...

Published Fri, Mar 9 2018 10:16 AM

వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్‌ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.