భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌ | Sakshi
Sakshi News home page

భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌

Published Fri, Mar 1 2019 9:51 PM

భారత గడ్డపై వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అట్టకేలకు అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో పాకిస్తాన్ ఎయిర్‌పోర్స్‌ ప్రతినిధి అభినందన్‌ను భారత అధికారులకు  అప్పగించారు. పాక్‌ చెరనుంచి విముక్తి పొందిన అభినందన్‌కు భారత ఎయిర్‌పోర్సు సిబ్బంది ఘన స్వాగతం పలికింది. భారత ఐఏఎఫ్‌ అధికారులు అతన్ని రిసీవ్‌ చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండురోజులుగా యావత్‌ భారత్‌ ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement