భారత గడ్డపై వింగ్ కమాండర్ అభినందన్ అట్టకేలకు అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో పాకిస్తాన్ ఎయిర్పోర్స్ ప్రతినిధి అభినందన్ను భారత అధికారులకు అప్పగించారు. పాక్ చెరనుంచి విముక్తి పొందిన అభినందన్కు భారత ఎయిర్పోర్సు సిబ్బంది ఘన స్వాగతం పలికింది. భారత ఐఏఎఫ్ అధికారులు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండురోజులుగా యావత్ భారత్ ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.
భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
Published Fri, Mar 1 2019 9:51 PM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement