ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు! | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు!

Published Fri, Jun 9 2017 9:45 AM

ఐటీ కారిడర్‌లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులు... హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను టార్గెట్‌ చేసినట్లు సమాచారంతో తెలంగాణ పోలీసులను ఐబీ అప్రమత్తం చేసింది.