శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ గత 20 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిందన్నారు. 1997లో 400 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగిందన్నారు. సాంకేతికత అన్ని రంగాల్లో ప్రభావం చూపుతున్నదని, దీన్ని ప్రపంచం అందిపుచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు. దావోస్ వేదికపై 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వసుధైక కుటుంబ భావనను భారత్ విశ్వసిస్తుందని మోదీ ఉద్భోదించారు.
20 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందింది
Published Tue, Jan 23 2018 5:13 PM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement