స్మార్ట్‌ఫోన్‌ కోసం ఇంటర్‌ విద్యార్థి దారుణహత్య | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ కోసం ఇంటర్‌ విద్యార్థి దారుణహత్య

Published Mon, Jul 16 2018 3:52 PM

నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన ఇంటర్‌ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. మూర్ఖపు కోరికతో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement