డేటా చోరి కేసులో సంచలన నిజాలు | Sakshi
Sakshi News home page

డేటా చోరి కేసులో సంచలన నిజాలు

Published Mon, Apr 15 2019 7:16 AM

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్‌ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్‌ డిస్క్‌లు, డిజిటల్‌ ఎవిడెన్స్‌లను సీజ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement