నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన.. | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన..

Published Thu, Jun 15 2017 6:55 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి రెండు రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తారని కడప ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం పులివెందులకు చేరుకుంటారు.

Advertisement
Advertisement