151 మంది దుర్మరణానికి కొద్ది క్షణాల ముందు | Sakshi
Sakshi News home page

151 మంది దుర్మరణానికి కొద్ది క్షణాల ముందు

Published Mon, Jun 26 2017 11:51 AM

పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 151 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్‌ పండుగకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అందరిని కలిచివేసింది

Advertisement

తప్పక చదవండి

Advertisement