తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్‌ | Sakshi
Sakshi News home page

తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్‌

Published Mon, Jul 10 2017 7:14 PM

అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేసే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నైజం మరోసారి బయటపడింది. స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్‌ కుమార్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement