నాలుగేళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం

Published Mon, Jul 9 2018 7:29 PM

 చంద్రబాబు నాలుగేళ్లలో జగన్‌ మోహన్‌ రెడ్డిని, పవన్‌ కల్యాణ్‌ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఒంగోలు బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.