కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు

Published Tue, May 9 2017 7:26 AM

రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్‌ తొక్కిపెట్టారంటూ ఆప్‌ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు