తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్‌ కీలక సమావేశం | Sakshi
Sakshi News home page

తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్‌ కీలక సమావేశం

Published Fri, May 18 2018 5:43 PM

కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్‌- జేడీఎస్‌ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్‌ కీలక భేటీలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement