ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌.. ఎటూతేల్చని గవర్నర్‌ | Sakshi
Sakshi News home page

ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌.. ఎటూతేల్చని గవర్నర్‌

Published Tue, May 15 2018 10:06 PM

ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్‌ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్‌ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా సాదరంగా ఆహ్వానించారు.

Advertisement
Advertisement