మూడో కేసులోనూ లాలూ దోషే | Sakshi
Sakshi News home page

మూడో కేసులోనూ లాలూ దోషే

Published Thu, Jan 25 2018 8:15 AM

దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. 

Advertisement
Advertisement