దినకరన్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విచారణకు హైకోర్టు ఓకే | Sakshi
Sakshi News home page

దినకరన్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విచారణకు హైకోర్టు ఓకే

Published Tue, Sep 19 2017 1:26 PM

ఫిరాయింపు నిరోధక చట్టం కింద 18 మంది దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సత్వర విచారణకు మద్రాస్‌ హైకోర్టు అంగీకరించింది.

Advertisement
Advertisement