Sakshi News home page

ముదిరిన సంక్షోభం.. మాల్దీవుల్లో ఎమర్జెన్సీ

Published Tue, Feb 6 2018 7:36 AM

హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. తాజాగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. రానున్న 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రకటించారు.

Advertisement

What’s your opinion

Advertisement