దేవుడికే శఠగోపం పెట్టాడు  | Sakshi
Sakshi News home page

దేవుడికే శఠగోపం పెట్టాడు 

Published Sat, Mar 3 2018 4:33 PM

గుడిలో ఉన్న దేవుడికే రక్షణ లేకుండా పోయింది. మరీ సామాన్య మానవుడి పరిస్థితి తలచుకుంటే భయమేస్తోంది. ఓ వ్యక్తి మాస్క్‌ ధరించి ఇటీవల సాయి బాబా గుడిలో దేవుడి వస్తువులను దొంగతనం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకంది. 

Advertisement
Advertisement