షాకింగ్‌: కాళ్లతో తన్ని.. బెల్టులతో కొట్టి! | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: కాళ్లతో తన్ని.. బెల్టులతో కొట్టి!

Published Sun, May 14 2017 10:59 AM

గో సంరక్షకుల పేరుతో దేశంలో రోజురోజుకు హింస పెరిగిపోతుంది. ఈ దాడులను అరికట్టడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబేళాలను మూసేయడంతో వీటికి ఆజ్యం పోసినట్లయింది.

Advertisement
Advertisement