20 రోజుల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు | Sakshi
Sakshi News home page

20 రోజుల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు

Published Wed, Jan 15 2020 4:38 PM

 20 రోజుల కింద అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రోహిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది.  ఆమె కోసం గత కొన్నిరోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పుణెలో రోహిత ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే రోహిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement