రాష్ట్రంలో అరాచకపాలనకు చరమగీతం పాడాలని 3 వేల కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నట్లు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర 7వ రోజులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కానగూడురులో బహిరంగ సభలో అనిల్ కుమార్ మాట్లాడారు. స్వతంత్ర భారతంలో బీసీలకు అండగా ఉన్న నాయకులు కేవలం ఎన్టీఆర్, వైఎస్ఆర్లేనని అన్నారు.
బీసీలందరూ కలిసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి
Published Mon, Nov 13 2017 3:40 PM
Advertisement
తప్పక చదవండి
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
Advertisement