ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి.. | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి..

Published Mon, May 8 2017 7:13 AM

సెల్‌ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం కూడా పొంచివుందనే సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో సెల్‌ఫోన్‌ పేలి ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement