వైఎస్‌ జగన్‌ను కలిసిన గెస్ట్ టీచర్లు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన గెస్ట్ టీచర్లు

Published Wed, Nov 29 2017 12:01 PM

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ గెస్ట్‌ టీచర్లు కలిశారు. జిల్లాలోని 1300 పీజీటీ, టీజీటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement