వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; మరో కత్తి స్వాధీనం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; మరో కత్తి స్వాధీనం

Published Fri, Oct 26 2018 6:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు నుంచి మరో చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 11 పేజీల లేఖపై నిందితుడిని ప్రశ్నించినట్టు చెప్పారు. లేఖలో కొన్ని పేజీలు తన స్నేహితుడు టి. రేవతిపతి(19)తో, కొన్ని పేజీలు తన బంధువు విజయలక్ష్మితో రాయించినట్టు నిందితుడు చెప్పాడని తెలిపారు.

Advertisement
Advertisement