ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు నుంచి మరో చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 11 పేజీల లేఖపై నిందితుడిని ప్రశ్నించినట్టు చెప్పారు. లేఖలో కొన్ని పేజీలు తన స్నేహితుడు టి. రేవతిపతి(19)తో, కొన్ని పేజీలు తన బంధువు విజయలక్ష్మితో రాయించినట్టు నిందితుడు చెప్పాడని తెలిపారు.
వైఎస్ జగన్పై హత్యాయత్నం; మరో కత్తి స్వాధీనం
Published Fri, Oct 26 2018 6:05 PM
Advertisement
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement