వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా

Published Fri, Dec 14 2018 5:28 PM

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌కవర్‌లో పంపించిన నివేదికపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.