స్మశానానికి ముగ్గు చంద్రబాబుకు సిగ్గు.. | Sakshi
Sakshi News home page

స్మశానానికి ముగ్గు చంద్రబాబుకు సిగ్గు..

Published Mon, Aug 21 2017 2:46 PM

‘‘మేము నిర్మించిన రోడ్లపై నడుస్తూ మాకు ఓటేయరా? అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు వేయించిన రోడ్లపై నువ్వు పాదయాత్ర ఎలా చేశావ్? ఆయన నుంచి ఎన్నో మేళ్లు పొందిన రైతులు, మహిళలు, విద్యార్థులను ఓట్లు ఎలా అడిగావ్‌?’’ అని ముఖ్యమంత్రిని నిలదీశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.

Advertisement

తప్పక చదవండి

Advertisement