సైనైడ్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు | Sakshi
Sakshi News home page

సైనైడ్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

Published Thu, Nov 7 2019 8:02 PM

సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..? నూజివీడు తవిటయ్య కుటుంబం సాక్షి ఫేస్ టు ఫేస్­లో చెప్పిన సంచలన వాస్తవాల