తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితకు చేదు అనుభవం ఎదురైంది. నవిపేట్ మండలం పోతంగల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను స్థానిక మహిళలు నిలదీశారు. ఐదేళ్లలో తమకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందలేవని వాపోయారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదని చెప్పారు. కవిత వారికి సద్దిచెప్పి ఓటు హక్కు వినియోగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కవితకు చేదు అనుభవం
Published Thu, Apr 11 2019 1:17 PM
Advertisement
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement