ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర కలకలం రేగుతోంది. విశాఖ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో నిందితుడు శ్రీనివాస్ను మూడు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు మంగళవారం గుండెదడగా ఉందని, చెయ్యి నొప్పిగా ఉందని చెప్పటంతో ఓ ప్రైవేట్ వైద్యుడిని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు.
శ్రీనివాస్ భయానికి కారణమదేనా?
Published Wed, Oct 31 2018 7:06 AM
Advertisement
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement