వెంకటగిరి మండలం పెట్లురు గ్రామ శ్మశానంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తామని నమ్మబలికిన కొంతమంది వ్యక్తులు 2వారాల పాటు క్షుద్రపూజలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లురు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు.
చచ్చిన వ్యక్తిని బతికిస్తామని.. శ్మశానంలో..
Published Fri, Jan 25 2019 9:32 PM
Advertisement
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement