Sakshi News home page

చచ్చిన వ్యక్తిని బతికిస్తామని.. శ్మశానంలో..

Published Fri, Jan 25 2019 9:32 PM

వెంకటగిరి మండలం పెట్లురు గ్రామ శ్మశానంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తామని నమ్మబలికిన కొంతమంది వ్యక్తులు 2వారాల పాటు క్షుద్రపూజలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లురు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. 

Advertisement
Advertisement