యాదాద్రి జిల్లా పోలీసులపై గిరిజనుల దాడి | Sakshi
Sakshi News home page

యాదాద్రి జిల్లా పోలీసులపై గిరిజనుల దాడి

Published Sun, Mar 10 2019 8:00 PM

రాజుపేట్‌ మండలం పుట్టగూడెం తండాలో ఎస్‌ఓటీ పోలీసులపై స్థానిక గిరిజనులు దాడి చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తోన్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాక గమనించిన గిరిజనులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు సుబ్బరాజు, సంజీవ రెడ్డి, ఎస్‌ఐ సురేందర్‌ రెడ్డిలకు తీవ్రగాయాలు అయ్యాయి.

Advertisement
Advertisement