విజయవాడలో పీఈటీ ఆభ్యర్థుల ఆందోళన | Sakshi
Sakshi News home page

విజయవాడలో పీఈటీ ఆభ్యర్థుల ఆందోళన

Published Fri, Sep 28 2018 7:26 AM

పీఈటీ పోస్టులు పెంచుతారా.. లేక చావమంటారా? వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేస్తారా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యర్థులు మండిపడ్డారు. పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకున్నామని, కానీ ప్రభుత్వం కేవలం 47 పోస్టుల భర్తీకి సిద్ధపడుతోందంటూ ఆందోళనకు దిగారు. ‘బాబూ..జాబు’ అంటూ నినదించారు.

Advertisement
Advertisement